Monday, 27 November 2017

నదిదాటేతప్పుడు చిల్లరేస్తరెందుకు? అందులో ఏ అర్ధం దాగింది?

Image result for money thrown in water

మన తాతముత్తతలు రాగి చెంబులో నీళ్ళు పోసుకుని, ఉదయాన్నే త్రగేవారు. అందుకే రాగంత ధృడంగా వుండేవారు......  ఆ రోజుల్లో రాగి నానేలుండేవి. నదుల్ని , కావలని దాట్టెటప్పుడు గంగని ప్రార్ధిస్తూ ఆ రాగీనాణేలను వేసేవారు.
https://www.amazon.in/gp/product/B00RTD5T2K?ie=UTF8&tag=mudiraja0f-21&camp=3638&linkCode=xm2&creativeASIN=B00RTD5T2K
 
పిల్లల చేత కూడా వేయించేవారు.అలా రాగి నాణేలున్న నది నిటిని తాగి అంతా ఆరోగ్యంగా , బలంగా వుండాలని ప్రజాక్షేమం కోసం చేసేవారు. ఇప్పుడున్న మన చిల్లర నాణేలు కాదు. అవ్వి వేసినా ఒక్కటే , వేయకపోయినా ఒక్కటే.

No comments:

Post a Comment

Adbox